జాతీయస్థాయి కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించిన గిరిజన ముద్దుబిడ్డ లాకావత్ స్వప్నను మెదక్ జిల్లా శానిక్ష పౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానం చేయడం జరిగింది. ఇటీవల నేపాల్లో జరిగిన కబడ్డీ పోటీలో భారతదేశానికి బంగారు పతకం సాధించిన గిరిజన ముద్దుబిడ్డ లాకవత్ స్వప్నను భవిష్యత్లో అన్ని విధాలుగా స్వచ్ఛంద సంస్థల తరపున సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
మెదక్: బంగారు పతకం సాధించిన గిరిజన ముద్దుబిడ్డ
By Naga Babu
-
Previous article
Next article