నేడు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

-

గుమ్మడిదల మండలంలో మంగళవారం పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. మండల వ్యాప్తంగా దాదాపు రూ.2 కోట్లతో పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news