మెదక్: నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

-

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు గాజిరెడ్డిపల్లి గ్రామంలో వైకుంఠధామం, సిసిరోడ్లు ప్రారంభిస్తారు. 2గంటలకు బూరుగుపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. 3గంటలకు కూచన్పల్లి గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికివెళ్లి ఇస్తారు. అనంతరం నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news