మెదక్ : మరోసారి కాల్పుల కలకలం

-

సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తొగుట మండలం రాంపూర్ శివారులో ఒగ్గు తిరుపతి – వంశీ అనే ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి. దుబ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన ఈ ఇద్దరి మధ్య భూవివాదాల కారణంగా కాల్పులు జరుపుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version