ఆఫర్ పొడిగింపు

-

మెట్రో రైలు సువర్ణ ఆఫర్ సంక్రాంతి పండగతో ముగిసినా.. గ్రీన్ కారిడార్‌లో మరో నెలన్నర పాటూ పొడిగించారు. ఫిబ్రవరి 28 వరకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని మెట్రో రైలు సంస్థ తెలిపింది. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు 9 స్టేషన్ల మధ్య ఎక్కడికైనా రూ.15తో ప్రయాణించవచ్చు. మెట్రో కార్డు ఉంటే మరో 10 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ ధర రూ.35 ఉండగా.. సువర్ణా ఫ్లాట్ ఆఫర్‌లో ఏకంగా రూ.20 తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Latest news