వికారాబాద్ : తల్లి మరణం.. కొడుకు ఆత్మహత్య

-

తల్లి మరణాన్ని తట్టుకోలేక కొడుకు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో చోటుచేసుకుంది.బెన్నూర్ గ్రామానికి చెందిన తల్లి, కొడుకు శనివారం కొడంగల్‌లో దైవదర్శనానికి వెళ్లి బైక్‌పై వస్తుండగా జరిగిన ప్రమాదంలో తల్లి లక్ష్మి మృతిచెందింది. దీంతో మనస్తాపానికి గురైన కొడుకు ఆదివారం బొంరాస్ పేట్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీస్‌లు కేసు నమోదు చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version