శంషాబాద్: చినజీయర్ స్వామిని కలిసిన MP సీఎం

-

శంషాబాద్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చినజీయర్ స్వామిని కలిశారు. ముచ్చింతల్ చినజీయర్ ఆశ్రమానికి చేరుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం చినజీయర్‌ను కలిసి.. ఆయన ఆశీర్వాదాలు పొందారు. పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news