రంగారెడ్డి : పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి

-

శంకర్పల్లి మండల పరిధిలో ఉన్న జన్వాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రారంభోత్సవానికి మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యి అమ్మవారిని దర్శించుకున్నారు. చేవెళ్ల నియోజకవర్గం టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్, మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version