అధికారులకు మున్సిపల్ కమిషనర్ సూచనలు

-

గ్రేటర్ వరంగల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులలో జాప్యం జరుగకుండా, ఆయా శాఖల అధికారులు నాణ్యతతో పనులను పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ పి.ప్రావిన్య అధికారులకు సూచించారు. గీసుగొండ మండలం, ముస్త్యాల పల్లి, రెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో జంక్షన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రకాళి బండ్ రెండో విడత సుంధరీకరణ పనులను, టైల్స్‌కు బదులు గ్రానైట్‌తో చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version