నల్గొండ జిల్లాలో వివిధ మండలాలకు చెందిన 18 మంది ఎస్ఐలను ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న పలువురి ఎస్సైలతోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంత మంది ఎస్ఐలను కూడా బదిలీ చేసినట్లుగా సమాచారం. బదిలీ అయిన ఎస్సై లను కూడా కొందరిని పిజెఆర్ కు అటాచ్ చేశారు. తక్కువ కాలం బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరి ఎస్ఐలకు కూడా స్థానచలనం కలిగింది. వీరిలో ఇప్పటికే పలువురు బాధ్యతలు స్వీకరించారు.
నల్గొండ జిల్లాలో 18మంది ఎస్సైలకు స్థానచలనం
By Naga Babu
-
Previous article