నల్గొండ: నేడు జిల్లా కేంద్రానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాక

-

నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటి కాలనీ నందు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరవుతున్నట్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version