నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి పదోన్నతి

-

నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలక్షన్ గ్రేడ్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఐపీఎస్ అధికారిణి అయిన ఎస్పీకి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలువురు అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news