నల్గొండ: ఎంపీ ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త లైన్లతో పాటు డబ్లింగ్ వంటి వాటి కోసం ఒత్తిడి తెచ్చామన్నారు. సెంట్రల్ రోడ్ ఫండ్స్ కింద మిర్యాలగూడ, నల్గొండ కేంద్రీయ విశ్వవిద్యాలయ అప్ గ్రేడేషన్, సాగర్ నవోదయ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version