కోదాడ : మండలంలోని కూచిపూడితండా గ్రామంలో సోమవారం రైతులు నాట్లు వేస్తూ ఉండగా, వారికి ఓ పక్షిపిల్ల కనిపించింది. దీంతో రైతులు ఆ పిల్లను పట్టుకుని హ్యూమన్ రైట్స్ నియోజకవర్గ ప్రెసిడెంట్ బాదావత్ కుమారస్వామి, జయప్రకాశ్ లకు సమాచారం అందించారు. వారు ఆ పక్షిని తీసుకుని ఫారెస్ట్ అధికారులకు స్వాధీన పరిచారు. ఇది అరుదైన పక్షి జాతికి చెందిన పిల్లని, చాలా అరుదుగా కనిపిస్తుందని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.
కూచిపూడిలో అరుదైన పక్షి లభ్యం
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
ఇక్కడ మృతదేహాలను కాల్చకుండా కుళ్లిపోవడానికి అడవిలో వదిలేస్తారట
ప్రపంచవ్యాప్తంగా మృతదేహాలకు వివిధ రకాలుగా అంత్యక్రియలు చేస్తారు.. కొందరు దహనం చేస్తే.....
మరో 12 గంటల పాటు వైన్ షాపులు బంద్
మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్ లో మరో 12...
Ganesh -
జొమాటలో ఇకపై మీ ఫోటోతో ఉన్న కేక్ ఆర్డర్ చేసేయొచ్చు.. ఎలాగంటే..!
పుట్టినరోజు లేదా ఏదైనా ఈవెంట్లో కేక్ కటింగ్ కచ్చితంగా ఉంటుంది. ఈ...