నల్గొండ : నకిరేకల్‌లో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

-

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జు నుజ్జు కాగా పలువురికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news