కరీంనగర్ : గురుకులంలో డిగ్రీ ప్రవేశాలకు అవకాశం

-

గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల దరఖాస్తులకు మరో అవకాశం కల్పించారని ప్రిన్సిపాల్ మాతంగి కళ్యాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు టీజీయూజీసీఈటికి దరఖాస్తు చేసుకునేందుకు FEB 3వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నటు ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news