రంగారెడ్డి: పీఎం మోడీ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

-

శంషాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రద మోదీ ఈ నెల 5 తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ముచ్చింతల్, ఇక్రిసాట్ లలో చేపట్టే కార్యక్రకమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఆయన బీఆర్కే భవన్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version