యాకుత్పురా ఎస్ఆర్టీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. హిప్జ్ అనే 18 ఏళ్ల యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. చోటాపుల్ లండన్ వంతెన వద్ద బైక్పై వెళుతుండగా నలుగురు వ్యక్తులు అడ్డగించారు. యువకుడి వద్ద డబ్బు లేకపోవడంతో.. కత్తితో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న రెయిన్ బజార్ పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
యాకుత్పురా ఎస్ఆర్టీ కాలనీలో దారుణం
By Naga Babu
-
- Tags
- srt coloney
Previous article
Next article