రంగారెడ్డి : చిరుత సంచారం కలకలం

-

chirutha
chirutha

పెద్దేముల్ మండలంలోని ఇందూరు ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని FRO శ్యాంసుందర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీన శునకంపై దాడి చేసిన ఘటనపై వారు దర్యాప్తు చేశారు. సంఘటనా స్థలంలో ఆనవాళ్లను గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాపలాదారులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళకూడదని సూచించారు

Read more RELATED
Recommended to you

Latest news