నీలోఫర్‌లో ఇద్దరు చిన్నారులు మృతి

-

హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం ఇద్దరు చిన్నారులకు ఆయా ఇంజక్షన్లు ఇచ్చింది. ఆ ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్షణాల్లోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిలోఫర్‌లో ఆందోళన నెలకొన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version