నల్గొండ: శుభకార్యానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

-

వేములపల్లి గ్రామ శివారులోని నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గంగుల కాశయ్య(45) అనే వ్యక్తి మృతి చెందాడు. త్రిపురారం మండలం చెన్నయపాళెం గ్రామానికి చెందిన కాశయ్య ద్విచక్ర వాహనంపై అన్నపరెడ్డిగూడ గ్రామంలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కాశయ్య మృతి చెందగా రామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version