రంగారెడ్డి : ఎస్.ఆర్.నగర్ కానిస్టేబుల్ మృతి

-

ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న జె.వి నాగేశ్వరరావు (50)కు గుండెపోటు రావడంతో.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగేశ్వర్ రావు ఓల్డ్ అల్వాల్ పరిధిలోని సిటీజన్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. తోటి ఉద్యోగులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version