వరంగల్: విద్యార్థులకు గమనిక

-

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈనెల 18 నుంచి ప్రాక్టీకల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి తెలిపారు. ఈ ప్రాక్టీకల్ పరీక్షలకు ఎక్స్ టర్నల్స్ ఎక్సామినర్స్‌ను యూనివర్సిటీ కేటాయించడం లేదని, ఆయా కళాశాలలే విధులను కేటాయించుకోవాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news