పల్లె ప్రగతి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

-

నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, గోవిందాపురం గ్రామాల్లో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ మంగళవారం పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను అధికారులతో కలిసి సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, వీధులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్ కుమార్, ఎంపీవో ప్రకాష్, అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news