కొమురవెల్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నేడు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి పట్నాలు, మట్టి పాత్రలలో అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోవిడ్ నిబంధనల మేరకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశాయి.
వరంగల్ : భక్తులతో కిటకిటలాడిన మల్లన్న క్షేత్రం
By Naga Babu
-
Next article