రామ మందిర వేడుక నాడు.. అయోధ్యకి 100 ఛార్టర్డ్ విమానాలు..!

-

అయోధ్యలోని భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి అంతా రెడీ అవుతోంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ని కూడా చేసేసింది అయోధ్య తో పాటుగా యూపీ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొదలైంది. ప్రధాన నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా దేశ వ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు ఈ వేడుక కి అతిథులుగా వస్తున్నారు.

ఈ నేపథ్యంలో నగరం వ్యాప్తంగా భద్రతను కట్టు దిట్టం చేశారు జనవరి 22న రాంలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టని చేసే రోజున 100 చార్టెడ్ విమానాలు ల్యాండ్ అవుతాయని సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు యూపి కి నాలుగో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇచ్చినందుకు ప్రధాని మోడీ కి యోగి థాంక్స్ చెప్పారు. డిసెంబర్ 30 2023లో ప్రధాని మోడీ అయోధ్య విమానాశ్రయం తో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్లను స్టార్ట్ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news