రైతులకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్

-

రైతులకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (CADCP)కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

The central government has taken an important decision for the farmers across the country

ఈ పథకానికి రూ.3,880 కోట్లు కేటాయించగా, దీని ద్వారా పశువులకు వ్యాక్సిన్లు అందించడంతో పాటు, తక్కువ ఖర్చులో అవసరమైన మందులను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక పశుఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version