తెరాస అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వారి నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార తీరుని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భవన్ లో సదస్సుకు హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం చేసిన అవలంభించిన సంక్షేమ పథకాల అమలు తీరుని అభ్యర్థులు వివరించాలన్నారు. వీలైతే ప్రభుత్వ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరిని కలిసి తెరాస ఆవశ్యకతను వెల్లడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను సైతం అభ్యర్థులకు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ ప్రచార వ్యూహం, ఎన్నికల కసరత్తులు తదితర అంశాల మీద దిశానిర్ధేశం చేశారు.
అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
సీఎం హోదాలో రేపు తొలిసారి ఢిల్లీకి వెళ్ళనున్న చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా...
Ganesh -
ఇక నుండి అలా కుదరదు.. కలెక్టర్లకు రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని...
Ganesh -
నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో...
Ganesh -