అదుపుతప్పి వంతెన మధ్య ఇరుకున్న బస్సు…

-

తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్  బస్సు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం కొత్తగూడెం వద్ద శుక్రవారం తెల్లవారు జామున అదుపుతప్పి రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఇతర ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. బస్సు వంతెన నుంచి కింద పడకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version