అత్యంత రద్దీగల అమీర్ పేట్ – ఎల్బీనగర్ మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఈ నెల 24 మధ్యాహ్నం 12.15 గంటలకు మెట్రో లైన్ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆహ్వానపత్రాన్ని మంత్రి కేటీఆర్ గవర్నర్ ను కలిసి నేడు అందించారు. కేటీఆర్ వెంట సీఎస్ ఎస్ కే జోషి, అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో సిద్ధమవ్వడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమీర్ పేట్ – ఎల్బీనగర్ మెట్రో 24 న ప్రారంభం
-
Previous article
Read more RELATEDRecommended to you
అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సే :రాజస్థాన్ సీఎం
అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్...
Ganesh -
అబద్ధాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరు :లక్షీపార్వతి
జనసేస చీఫ్ పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ...
Ganesh -
IPL 2024 : భారీ స్కోర్ చేసిన డిల్లీ… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -