ఈ నెల 20 న తెలంగాణలో రాహుల్

-

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 20న తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. పార్టీ ఏర్పాటుచేయనున్న మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. చార్మినార్, ఆదిలాబాద్ జిల్లా భైంసా, కామారెడ్డి లో కాంగ్రెస్ బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. రాహుల్ రాకతో ఎన్నికల రణరంగం మరింత వేడెక్కనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version