నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడవీధుల ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవతలకు అమృతం పంచిపెట్టిన మోహినీ అలంకారంతో స్వామివారు ఊరేగారు. చంద్రప్రభ వాహనంపై ఉన్న మలయప్పస్వామిని చూస్తే స్వామి చల్లగా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. దీంతో స్వామి వారి వైభవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవింద నామస్మరణలో తిరువీధులు మార్మోగాయి.
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
BREAKING: మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?
KCR: BRS అధినేత కేసీఆర్కు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు...
Amarnath Yatra: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర.. ఇవి తెలుసుకోండి
Amarnath Yatra from today: ఇండియన్ యాత్రికులకు బిగ్ అలర్ట్. వార్షిక...
కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఒక్క పదవి కూడా లేదట !
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రోజురోజుకు... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారం...