గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు అమెరికాలో చికిత్స చేయించుకున్న పారికర్ ఆశించిన మేరకు కోలుకోక పోవడంతో తాను సీఎంగా కొనసాగలేనని అధిష్టానానికి తెలియజేశారు. ఈ విషయమై శుక్రవారం భాజపా అధ్యక్షుడు అమిత్ షా తో పారికర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న సీఎం పారికర్ క్యాన్సర్ నుంచి విముక్తి పొందలేకపోయారు. దీంతో సీఎం పదవికి తాను సరైన న్యాయం చేయలేకపోతున్నాని అధిష్టానానికి వెల్లడించినట్లు సమాచారం.
ఢిల్లీ ఎయిమ్స్ లో చేరనున్న సీఎం!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కేదార్ నాథ్ ఆలయానికి భక్తుల కంటే వారే ఎక్కువైపోతున్నారట!
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయానికి సందర్శకులు పోటెత్తుతున్నారు....
Ganesh -
నగరంలో భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు: జిహెచ్ఎంసి
హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్,...
Ganesh -
చార్ ధామ్ యాత్రికులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే...
Ganesh -