తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోకి నేటి నుంచి బదిలీ చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోనే జమచేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి 13లక్షల బ్యాంక్ ఖాతాలను సేకరించారు. సోమవారం 5లక్షల మంది రైతులకు వారి అకౌంట్లలో నగదు బదిలీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేకూరేలా తెరాస అధినేత కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏడాదికి ఎనిమిది వేలకు గానే మొదటి సారిగా ఎకరాకు నాలుగు వేలు ఇవ్వగా రెండో విడత మరో నాలుగు వేలను నేటి నుంచి అందించనున్నారు.
నేటి రైతు బంధు నగదు బదిలీ..
-
Previous article
Read more RELATEDRecommended to you
చోరీకి గురైన రూ.40లక్షల విలువైన సెల్ పోన్లు రీకవరీ..!
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పోగొట్టుకున్న రూ.40 లక్షల...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు...
Anji N -