నేడు ట్విట్టర్ వేదికగా AskKTR

-

సామాజిక మాధ్యమంలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్.. ప్రజా సమస్యలను, విన్నపాలను తెలుసుకునేందుకు ట్విట్టర్ వేదికగా గురువారం అందరితో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు  సాయంత్రతం 5గంటలకు నుంచి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో అందుబాటులో ఉంటారు. దీంతో నగరవాసులు, రాష్ట్ర ప్రజలు ఏ ప్రశ్న అయినా అడగొచ్చు.. ఇందులో భాగంగా  AskKTR అనే హ్యాష్ టాగ్ తో కేటీఆర్ పై ప్రశ్నలు సంధించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news