మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్…. బస్సులోనే బీడీలు చుడుతున్న మహిళలు.!

-

తెలంగాణలో రాష్ట్రంలో ఫ్రీ బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది. ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల జనంఅధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. సీట్ల కోసం మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్న సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. కొంతమంది మహిళలు ఉచిత ప్రయాణమని ఊరికే బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు . ఇటీవల వచ్చిన అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాపీగా బస్సులో కూర్చుని బీడీలుచుట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. బీడీలు చుడుతావుంటే ఎవరో వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అది కాస్త నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి నేటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news