‘ మీటూ’ తక్షణ విచారణపై నో చెప్పిన సుప్రీం..

-

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘మీటూ’ ఉద్యమం వేదికగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఒక్కొక్కరు గళం విప్పారు.  దీంతో నిందితులపై ఎప్‌ఐఆర్‌ నమోదు చేసి సత్వరమే విచారణ జరపాలని న్యాయవాది ఎం ఎల్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. సాధారణ కేసుల మాదిరిగానే ఆ క్రమంలోనే వింటామని సుప్రీం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version