మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజె అక్బర్ సోమవారం పరువునష్టం దావా వేశారు. తనను లైంగికంగా వేదించానంటూ అసత్య ఆరోపణలు చేసిన ఆమెను విచారణ జరపాలని అక్బర్ తన పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా పాటియాల హౌస్ కోర్టులలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ సుమిత్ దాస్ కోర్టులోక్రిమినల్ పరువునష్టం దావా దాఖలు చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంజె అక్బర్ ఎడిటర్ గా ఉన్న సమయంలో తనతో అసభ్యకరంగా అనుసరించేవాడని పేర్కొంటూ సామాజిక మధ్యమాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని కోరుతూ అక్బర్ ప్రియా రమణిపై సవాల్ విసిరారు.
మీటూ పై కఠినంగా స్పందించిన కేంద్ర మంత్రి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జగన్ కేబినెట్పై ఊహాగానాలు… వైరల్ అవుతున్న లిస్ట్.. ఇంతకీ ఎవరెవరంటే…!
జూన్9వ తేదీన సీఎంగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సరే...ఇంతకీ...
అభిషేక్ శర్మ పై ప్రశంసల జల్లు కురిపించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ అద్భుతమని ఇంగ్లండ్...
Ganesh -
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డి పై...
Ganesh -