రామారావు పై చాలా కేసులున్నాయి…!

-

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై కోర్టులో పిటీషన్ వేసిన న్యాయవాది రామారావుపై రౌడీషీట్ ఉందంటూ నార్త్ జోన్ పోలీసులు తెలిపారు. చందానగర్ లోని బోర్ వెల్ యజమానుల బెదిరించి పలు వసూళ్లకు పాల్పడ్డారంటూ పోలీసులు పేర్కొన్నారు. రామారావుపై  2016లో చిలకగూడలో భూకజ్జాలకు పాల్పడ్డారు. సెంట్రల్ వర్సిటీ ఉద్యోగుల భూములను సైతం ఆయన కబ్జా చేశారంటూ పోలీసులు వివరించారు. బెదిరించి కేసులు వేయడం రామారావుకి అలవాటు అంటూ పోలీసులు తెలిపారు. రామారావు బాధితులు ఎవరైన ఉంటే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version