వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్న నివియా

-

ప్రముఖ గ్రూమింగ్​ బ్రాండ్​ నివియా మెన్​ నిర్వహించిన ‘ఒకేసారి ఎక్కువమంది ముఖాన్ని కడుక్కోవడం’ అనే పోటీ… వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. భారతదేశం నుంచి వందమంది యువకులు పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ గ్రూమింగ్​ బ్రాండ్​ నివియా మెన్ ‘ఒకేసారి ఎక్కువ మంది ముఖాన్ని కడుక్కోవడం’ అనే పోటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్​ అందుకుంది.

guinness world
guinness world

ఈ నెల 23న నిర్వహించిన ఈ పోటీల్లో భారతదేశం నుంచి వందమంది యువకులు పాల్గొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చర్మ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో పోటీలు నిర్వహించినట్టు నివియా మెన్​ సంస్థ నిర్వాహకులు తెలిపారు. భారత్​ నుంచి వందమంది యువకులు పాల్గొనడం, వరల్డ్ రికార్డ్​ రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news