తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు

-

తెలంగాణ రాష్ట్రంలో.. అతి త్వరలోనే మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలు.. కావడం గమనార్హం. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు… కాలి కాబోతున్నాయి. మార్చి 29వ తేదీ తో కరీంనగర్ నిజాంబాద్ మెదక్ అదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అలాగే వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు కాళీ కాబోతున్నాయి.

3 MLC seats to be vacant in Telangana state

దీంతో ఈ నెల 31వ తేదీ నుంచి… ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నవంబర్ ఆరో తేదీ వరకు ఓటర్ నమోదు ప్రక్రియకు ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీన ఓటర్ల జాబితా విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని ఓటర్ మహాశయులు గమనించాలని… రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరైతే ఓటు హక్కు లేని వారు.. కచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news