హైదరాబాద్‌ లో విషాదం..ఓయో రూంలో ఓ వ్యక్తి సూసైడ్

-

హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఓయో రూంలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో రూంలో సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హఫీస్ పేట్ ఓయో రూంలో సూసైడ్ చేసుకున్నారు రాజశేఖర్ (21). ఓయూ రూములో అద్దెకు తీసుకొని విషం తీసుకొని సూసైడ్ చేసుకున్న సిరిసిల్లకు చెందిన నందగిరి రాజశేఖర్ గా గుర్తించారు పోలీసులు.

A man committed suicide in Oyo’s room

రెండు రోజుల క్రితం హఫీస్ పేట్ లోని SBR ఓయూలో దిగాడు రాజశేఖర్. తమ వ్యక్తిగత కారణాలవల్లే సూసైడ్ చేసుకున్నట్టు తెలిపారు మియాపూర్ పోలీసులు… మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు పోలీసులు. ఇక ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version