జల్సాలకు బానిసై.. కెరియర్ నాశనం చేసుకున్న ప్రముఖ హీరోయిన్..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొత్త బంగారులోకం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. కానీ అంత సక్సెస్ పొందలేక పోయింది. ఆ తర్వాత అనుకోకుండా సె** రాకెట్ నడుపుతూ పట్టుబడడం సంచలనంగా మారింది. ఆ వెంటనే బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంటూ ఉండిపోయిన శ్వేతా బసు ప్రసాద్ రెండు సంవత్సరాల క్రితం దర్శకుడు రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకుంది.

అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఊహించని విధంగా అతనితో విడాకులు తీసుకోవడం మరొక సంచలనానికి దారితీసింది. అయితే తమ బంధం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగిసిపోతుందని ఎవరు ఊహించలేదు .. కానీ ఊహించనిదే జీవితం అని చెప్పుకొచ్చింది శ్వేతా బసు ప్రసాద్. కెరియర్ మొదట్లో ఎన్నో మంచి మంచి అవకాశాలు అందుకున్న ఈమె ఆ తర్వాత అదే క్రేజ్ ను కంటిన్యూ చేయలేకపోయింది. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈమె ఆఫర్లను కోల్పోయింది. కనీసం కుటుంబం గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులను ఎదుర్కొంది.

దీంతో ఎలాగైనా సరే మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అనుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. దాంతో అలాగే కొనసాగితే కెరియర్ ముగిసిపోతుందని భావించి కుటుంబ పోషణ కోసం వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు చిక్కింది. దాంతో ఈమెకి అవకాశాలు రావడం ఆగిపోయాయి. ఇక అతి ఎక్స్పోజింగ్ వల్ల స్టార్ హీరోలు ఆమెను దూరం పెట్టేశారు. ఇక తర్వాత కోలీవుడ్ ,బాలీవుడ్ లో కొన్ని ఛాన్స్ లు వచ్చినా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే ఆమె బాగా జల్సాలకు, లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిపోయింది. దీనివల్ల సినిమాలతో వచ్చే డబ్బులు ఆమెకు ఏమాత్రం సరిపోయేవి కాదు.

దీంతో టాలీవుడ్ లో ఉన్న కొంతమంది బ్రోకర్ల చేతికి చిక్కి వారి మాయమాటలు నమ్మి డబ్బులు వస్తాయని, అత్యాశతో వ్యభిచారం చేయడానికి కూడా ఓకే అనేసింది. అలా ఇండస్ట్రీలో బడా నిర్మాతలతో, రాజకీయా వేత్తలతో వ్యభిచారం చేసిందని వార్తలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. స్టార్ హీరోయిన్ కావాలని పిచ్చితో ఇలాంటి పని చేసింది అంటూ ఈమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news