సువర్ణావకాశం: 3055 పోస్ట్ లకు రేపే చివరి తేదీ !

-

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు రావడం లేదు , నోటిఫికేషన్ లు పడడం లేదు అంటున్న ఎందరికో ఒక సమాధానంగా ఈ ఏడాది ఈ ప్రభుత్వం చాలా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేస్తూ వచ్చింది. అదే విధంగా కొద్ది రోజుల క్రితం ఏపీలో ఖాళీగా ఉన్న నర్సుల ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నోటిఫికేషన్ కు గడువు రేపటితో అంటే మే 5వ తేదీతో ముగియనుంది. అర్హత కలిగి ఉన్న మహిళా అభ్యర్థులు అందరూ ఈ పోస్ట్ లకు తగిన రీతిలో అప్లై చేసుకోవాలని మీడియా చానెళ్లు తెలుపుతున్నారు.

ఈ ఉద్యోగాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎయిమ్స్ బిబి నగర్ లో 150 పోస్టులు మరియు ఎయిమ్స్ మంగళగిరిలో 117 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రక్రియలు వేగవంతం చేస్తోంది. ఈ పోస్ట్ లకు గాను అప్లై చేసుకోవడానికి డిప్లమా (GNM) తో పాటుగా రెండు సంవత్సరాలు నర్సు గా చేసిన అనుభవం మరియు బిఎస్సి చేసి ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version