నా కొడుకు ఎంపీగా ఓడిపోవాలి: ఏకే ఆంటోని

-

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కొడుకు మీద కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కీలక కామెంట్స్ చేశారు. కేరళలోని లోక్సభ స్థానం నుండి బిజెపి తరఫు బరిలోకి దిగిన తన కొడుకుఓడిపోవాలని అన్నారు. కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు నా కొడుకు పార్టీ ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆంటోనీని గెలిపించండి అని తెలిపారు.

కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీలో చేరడం తప్పు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నే నా మతం అని ఆయన అన్నారు. హస్తం పార్టీకి ఎప్పుడు నా మద్దతు ఉండదని స్పష్టం చేశారు బిజెపి ఆర్ఎస్ఎస్ లకి వ్యతిరేకంగా నిరంతరం పోరాడతానని అన్నారు జాతీయ సమస్యలకే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవడం లేదన్న కేరళ సీఎం ఆరోపణలపై అడిగిన ప్రశ్నకి అంటోనీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ పోరాడిది వాటి మీదే అని వెల్లడించారు ఇండియా కూటమి ప్రతిరోజు ముందుకు సాగుతుంది బిజెపి పతనం అవ్వడం ఖాయమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news