Telangana: అకునూరి మురళి, కోదండ రెడ్డిలకు కీలక పదవులు

-

Akunuri Murali as Telangana Education Commission Chairman:  రేవంత్‌ రెడ్డి సర్కార్‌ లో అకునూరి మురళి, కోదండ రెడ్డిలకు కీలక పదవులు దక్కడం జరిగింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా అకునూరి మురళి నియామకం అయ్యారు. అటు తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్‌గా కోదండ రెడ్డి ఫైనల్‌ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Akunuri Murali as Telangana Education Commission Chairman

బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ ను ఫైనల్‌ చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించడానికి బీసీ గణన కోసం ప్రత్యేక కమిషన్‌గా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఈ తరుణంలోనే.. బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ ను ఫైనల్‌ చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news