బరాబర్‌..సచివాలయ డూమ్‌లు కూల్చేస్తాం – బండి సంజయ్‌

-

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ డూమ్‌లు కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కామెంట్స్‌ చేయడం జరిగింది. నిన్న సచివాలయం వెళ్లారు బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌. వరద సహాయక చర్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్‌లతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైయ్యారు.

CM Revanth Reddy met with Union Minister Shivraj Singh Chouhan and Bandi Sanjay at the Secretariat to discuss the flood relief measures

అయితే.. ఈ సమావేశం అయిన తర్వాత.. తెలంగాణ సచివాలయంపై బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ రోజు ఫస్ట్ టైమ్ సెక్రటేరియట్ పోయానన్నారు.. ఆ డూంలు చూసి తట్టుకోలేకపోయానని వెల్లడించారు. మేము అధికారంలోకి రాగానే బరాబర్ వాటిని కూల్చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news