ముందు నోట్ల పంపకం గురించి తేల్చుకో.. పవన్ పై అంబటి సెటైర్లు..!

-

రాబోయే ఎన్నికల్లో పొత్తు తో బరి లోకి దిగుతున్న టీడీపీ జనసేన పార్టీల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అధికారం లోకి రాబోయేది ఆ రెండు పార్టీలేనని పలు సర్వేల్లో కూడా తేలింది ఇంత వరకు అంతా బానే ఉంది సీట్ల సర్దుబాటు లో ఇరు పార్టీల అధినేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పొత్తుని మరిచిపోయి టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిందని జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏకపక్షంగా టిడిపి అభ్యర్థులను ప్రకటించడం సరికాదని చంద్రబాబు నాయుడు చురకలు అంటించారు. ప్రస్తుతం టీడీపీ జనసేన ఎన్నికల దాకా కలిసి పని చేస్తాయా లేదంటే విడిపోతాయా అనే టాక్ కూడా నడుస్తోంది. అంబటి రాయుడు తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. సీట్ల పంపకాలు ఇప్పటిలో తెలీదు కాదు అని అన్నారు ఇద్దరూ సీట్లు పంపగల కంటే ముందు నోట్ల సంగతి తెలుసుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news