అమిత్ షా తెలంగాణ పర్యటన ఫిక్స్..!

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది ఈ నెల 24వ తేదీన ఆయన రాష్ట్రానికి రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఈయన పాల్గొబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రచారాన్ని మొదలుపెట్టింది కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రావాలని తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలని కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం మొదలుపెట్టారు కిషన్ రెడ్డి సహా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బిజెపి పాలిత సీఎంలు కేంద్ర మంత్రులు జాతీయ పార్టీ ముఖ్యమంత్రులు ఈ యాత్రలో పాల్గొనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news