అయోధ్య రాముడిపై అనసూయ ఆసక్తికర పోస్ట్..!

-

దాదాపు 5 దశాబ్దాల కోట్లాది మంది కల సాకారం అయింది. అయోధ్య ప్రాణ ప్రతిష్ట ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ సమయం రానే వచ్చింది. కొద్ది సేపటి క్రితమే.. రాముడి విగ్రహ ప్రతిష్టాప ప్రథీనా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. పలువు సీనీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు అయోధ్యలో సందడి చేస్తున్నారు.

తాజాగా యాంకర్ అనసూయ అయోధ్య రాముడిపై ఓ పోస్ట్ షేర్ చేసింది. ఎంతో సంతోషాన్ని కలిగించే రోజు ఇది. నేను హనుమంతుడికి పరమ భక్తురాలిని. ఆయన పేరు వచ్చేలా నా కొడుకు పేరు కూడా పెట్టాం. శ్రీరాముడే హనుమంతుడికి సర్వస్వం. ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది. ఇప్పుడు జరుగుతోంది. సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడిని అయోధ్యలో దర్శించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. రానున్న రోజుల్ోల అది నెరవేరుతుంది. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చింది. ఇందులోనే తన కొడుకు హనుమంతుడి పేరు వచ్చేవిధంగా కొడుకు పేరు పెట్టినట్టు సీక్రెట్ రివీల్ చేసింది. అనసూయ తన గురించి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను నిత్యం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు కొడుకుల గురించి విషయాలను చెప్పలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news